Naresh Kumar

Naresh Kumar

8లోపు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీలోపు జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌...

Read more

హోరాహోరీగా ‘ఆడుదాం ఆంధ్రా’

● ఆసక్తికరంగా సాగిన బ్యాడ్మింటన్‌ పోటీలు● నేడు క్రికెట్‌ ఫైనల్స్‌.. విజేతలకు బహుమతుల ప్రదానం చిత్తూరులోని మెసానికల్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు హోరా హోరీగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు మ్యాచ్‌లు...

Read more

సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం

గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని, అందులో భాగంగానే సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం ఆవిష్కరించారని మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. గురువారం పుత్తూరు రూరల్‌ మండలం వేపగుంట గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆమె...

Read more

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తల నియామకం

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలను శుక్రవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లా పరిధిలోని రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించింది. ఈమేరకు చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గం(ఎస్సీ) సమన్వయకర్తగా ఎంపీ రెడ్డప్ప, జీడీనెల్లూరు(ఎస్సీ)...

Read more

నాడు దుర్భిక్షం… నేడు సస్యశ్యామలం

గత నాలుగున్నరేళ్లుగా విస్తారమైన వర్షాలతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగి ఉమ్మడి జిల్లా పరిధిలో వాల్టా చట్టం పరిధిలోని గ్రామాల సంఖ్య పూర్తిగా తగ్గింది. 2014–2018 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భజలాలు పూర్తిగా క్షీణించిపోయాయి....

Read more

వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం

వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైస్సార్‌సీపీ జోనల్‌ కోఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మడకశిర నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మంత్రి పర్యటనకు ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు....

Read more

నీడనిచ్చిన కుప్పాన్నికూడా.. చప్పరించేసారు

రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు చంద్రబాబు నయవంచన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేయకుండా కమీషన్లకే ప్రాధాన్యం సాగు, తాగునీరు ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంపు సీఎం రమేష్‌ను అడ్డుపెట్టుకుని ఖజానాకు కన్నం.. కాంట్రాక్టు విలువ కంటే అధికంగా బిల్లులు...

Read more

సీనియర్లతో బాబు దొంగాట

ఎవరితోనైనా దొంగాటలు ఆడగల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. సొంత పార్టీలోని సీనియర్‌ నేతలకు టికెట్లు ఎగ్గొట్టడానికీ తొండాట ఆడుతున్నారు. ఇందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను మరోసారి పావుగా చంద్రబాబు వాడుకుంటున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు చెప్పగానే తలాడించే పవన్‌.. ఇప్పుడూ...

Read more

కిరాయిలు ఇవ్వకుంటే ఎలా బాబూ!

చంద్రబాబు సభకు ఆటోల్లో ప్రజలను తరలించిన డ్రైవర్లకు కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు. టీడీపీ నేతల తీరును నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా బాకురులో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. బాకూరు, ఉప్ప, చీకుమద్దుల, అండిభ,...

Read more

ఎంపీగానా.. వద్దుబాబోయ్‌! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు

ఎంపీలుగానే పోటీచేయాలని జిల్లా పార్టీ అధ్యక్షులకు అధిష్టానం ఆదేశం ససేమిరా అంటున్న కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసారథి టికెట్లు వెంటే అసమ్మతి నేతల గమనంపై ఆందోళన చేసేది లేక అభ్యర్థుల ఎంపికలో సాగదీత ధోరణి తాము చెప్పిందే వేదం… చేసిందే చట్టం…...

Read more
Page 110 of 169 1 109 110 111 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.