Naresh Kumar

Naresh Kumar

తొలిరోజే భారీగా నామినేషన్లు

రాష్ట్రంలో లోక్‌సభ, శాసన­సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన తొలి­రోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్‌సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు...

Read more

పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం

పక్కా ప్రణాళికతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డారని వైఎస్సార్‌సీసీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాము ఆది నుంచి చెబుతున్నదే పోలీసుల దర్యాప్తులో కూడా తేలిందని అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ...

Read more

వివేకా హత్యపై దుష్ప్రచారం ఆపండి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిలపైన దుష్ప్రచారం చేయొద్దని కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పీసీసీ అధ్యక్షురాలు...

Read more

తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్‌: షర్మిల

‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్‌ లక్ష్యం. అందులో భాగంగా తన పాలనలో 90 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేసి...

Read more

నేడు బాలకృష్ణ నామినేషన్‌ పత్రాల దాఖలు

హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయనున్నారు. వీరు గురువారం సాయంత్రమే హిందూపురం చేరుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు...

Read more

నామినేషన్ల పర్వం ప్రారంభం

మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. హిందూపురం పార్లమెంటు స్థానానికి రిటర్నింగ్‌ అధికారిగా కలెక్టర్‌ అరుణ్‌బాబు ఎన్నికల పబ్లిక్‌ నోటీసు విడుదల...

Read more

నామినేషన్ల పర్వం ఆరంభం

సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గురువారం కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వెంటనే నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌...

Read more

గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?

సీఎం జగన్‌పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ అలియాస్‌ సత్తిని నిందితుడిగా తేల్చారు. ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు.. ఏ2 ప్రోద్బలంతో జగన్‌ పైకి రాయి విసిరాడని చెబుతున్నారు....

Read more

ఏపీ సీఎస్‌, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం

ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్‌ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా చెప్పారు. ఆ ఫిర్యాదుల్లోని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని ఇప్పటికే కేంద్ర...

Read more

19న బాలయ్య నామినేషన్‌

ఈ నెల 19న బాలకృష్ణ నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో నియోజక వర్గ వ్యాప్తంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోని విజయవంతం చేయాలని టిడిపి పిలుపు నిచ్చారు. బుధవారం బాలయ్య నివాసం వద్ద ఉన్న టిడిపి కార్యలయంలో కూటమి...

Read more
Page 11 of 169 1 10 11 12 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.