Naresh Kumar

Naresh Kumar

టీడీపీ వెన్నులో వణుకు.. జగన్‌ జన బలం సుప్ర‘సిద్ధం’

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభలు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఈ సభలు జరుగుతున్న తీరు, వాటికి వస్తున్న జనాన్ని చూసి వారు గెలుపుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. జగన్‌ జన బలం...

Read more

రాష్ట్రంలో వైకాపాకు భవిష్యత్తు లేదు: బీవీ

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి భవిష్యత్తు లేదని, వచ్చే ఎన్నికల నుంచి తెదేపాదే భవిష్యత్తు అని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని కులుమాలలో బీసీ, ఎస్సీ కాలనీల్లో బాబు స్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు....

Read more

బీసీలకు వైకాపా ద్రోహం: పరిటాల సునీత

తెదేపా హయాంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బీసీ కార్పొరేషన్లను వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే దెబ్బతీసిందని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. తెదేపా ప్రారంభించిన జయహో బీసీ కార్యక్రమాలను శనివారం ఆత్మకూరు, రాప్తాడులలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చిన...

Read more

ఎన్నికలు దగ్గరపడి… పనులకు హడావుడి

చిత్రంలో కనిపిస్తున్నవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సోములవారిపల్లె- 2, 4 గ్రామ సచివాలయాలు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని గ్రామసచివాలయాలను యుద్ధప్రాతిపాదికన ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఇటీవల సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు....

Read more

వైకాపా కార్పొరేటర్ల గైర్హాజరుపై కలవరం

కడప నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఏర్పాటు చేస్తున్న వివిధ సభలు, సమావేశాలకు హాజరయ్యే కార్పొరేటర్ల సంఖ్య తగ్గడం అధికార పార్టీ నాయకులను కలవర పెడుతోంది. కడప నగరపాలక సంస్థలో వైకాపాకు 49 మంది కార్పొరేటర్లు ఉండగా, శనివారం జరిగిన ‘సిద్ధం’ సమావేశానికి...

Read more

కాటసాని కబ్జాలు ఆధారాలతో సహా నిరూపిస్తాం

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేసిన భూ కబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని, దీనికి జిల్లా అధికారుల అనుమతి తీసుకుంటే ఎక్కడికైనా వచ్చేందుకు తాము సిద్ధమని.. బాధితులను సైతం తీసుకొస్తామని గౌరు దంపతులు అన్నారు. వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. తెదేపా...

Read more

అధికార పార్టీ కనుసన్నల్లో గంజాయి స్మగ్లింగ్‌

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి భారీఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని యువతను మత్తు పదార్థాల బానిసలుగా మార్చారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆరోపించారు....

Read more

సచివాలయానికి దారేది?

సచివాలయానికి వెళ్లే మార్గంలో తన స్థలం ఉందంటూ ఓ రైతు ఏకంగా దారి మొత్తాన్ని దున్నేసిన ఘటన వరదయ్యపాళెం మండలంలోని పాండూరులో చోటుచేసుకుంది. పాండూరు పంచాయతీలో సచివాలయ భవనాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని ఓ గదిని కూల్చి రెండేళ్ల కిందట నిర్మించారు....

Read more

చంద్రబాబు సీఎం కావాలని తిరుమలకు దివ్యాంగుడి పాదయాత్ర

తిరుపతి గ్రామీణ మండలం పెరుమాళ్లపల్లికి చెందిన దివ్యాంగుడు జీవన్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్రగా శనివారం శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల వెళ్లారు. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదయాత్రగా తిరుమలకు వెళతానని ఆయన చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో...

Read more

ఇంటి పన్ను మినహాయించి పింఛను పంపిణీ

రొద్దం పంచాయతీలోని కందుకూర్లపల్లిలో వాలంటీరు శనివారం ఇంటి పన్ను పట్టుకొని పింఛన్లు పంచారు. పడిపోయిన ఇంటికి సైతం పన్ను చెల్లించాల్సిందేని డిమాండ్‌ చేశారని, చేసేదిలేక రూ.157 చెల్లించినట్లు వృద్ధుడు వెంకటప్ప వాపోయాడు. మూడేళ్ల కిందట కురిసిన వర్షాలకు ఉన్న పాత ఇల్లు...

Read more
Page 108 of 169 1 107 108 109 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.