Naresh Kumar

Naresh Kumar

మాజీ మంత్రి ఫరూక్‌కు షాక్‌

జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు భారీ షాక్‌ తగిలింది. పట్టణంలోని 3వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులు అల్తాఫ్‌ ఆధ్వర్యంలో 150 మంది మాజీ...

Read more

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ కాపునేత

టీడీపీ కాపునేత, కాణిపాకం ఆలయ మాజీ ట్రస్టు బోర్డు సభ్యుడు అప్పోజీ వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. కాపులంతా వైఎస్సార్‌సీపీలో ఉంటామన్నారు. నగరంలోని సంతపేటలో ఏర్పాటు చేసిన సభలో వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి 50 కుటుంబాలకు చెందిన వారిని పార్టీ...

Read more

‘సిద్ధం’ సభకు స్థల పరిశీలన

ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి రాప్తాడులో ఈ నెల 10న నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. బహిరంగ సభ కోసం ఆదివారం సీఎం ప్రోగ్రామ్స్‌ కో ఆర్డినేటర్‌/ ఎమ్మెల్సీ తలశిల రఘురాం.. ఎమ్మెల్యేలు...

Read more

హిందూపురం అసెంబ్లీ బరిలో చంద్రబాబు!?

జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో అయోమయం.. గందరగోళం నెలకొంది. ఉందామా… పోదామా అన్న విషయం తేల్చుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. రాజకీయంగా తమ భవిష్యత్‌ ఏమిటో అర్థం కాక సందిగ్ధంలో పడిపోయారు. అధికార పార్టీ వైఎస్సార్‌ సీపీ నేతలు జనంతో మమేకమవుతూ ఊరూవాడా...

Read more

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అవినీతిని ఎండగడతాం

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అవినీతి చరిత్రను నిత్యం ప్రజలకు వివరిస్తూనే ఉంటామని, తమపై శివాలెత్తారని భయపడబోమని, వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప బాధ్యురాలు మాధవి పేర్కొన్నారు. నగరంలోని అష్టలక్ష్మి కల్యాణమండపంలో...

Read more

తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం

పులివెందుల ప్రాంతం అభివృద్ధి, సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. స్థానిక రోటరీపురం, క్రిస్టియన్‌ వీధిలో ఆదివారం ‘బాబుస్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తెదేపా కరపత్రాలు పంపిణీ చేసి పథకాలు వివరించారు. ఆయన మాట్లాడుతూ...

Read more

తెదేపా స్టిక్కర్‌ అతికిస్తే పథకాలు నిలిపేస్తాం

కడపలో తెదేపా స్టిక్కర్లను ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా సమక్షంలోనే వైకాపా కార్యకర్తలు చించివేశారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆదివారం రాత్రి 9 గంటలకు రెండో పట్టణ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారీగా తెదేపా కార్యకర్తలు అక్కడి రావడంతో...

Read more

‘తెదేపాతోనే కార్మికుల అభ్యున్నతి’

తెదేపాతోనే కార్మికుల అభ్యున్నతి సాధ్యమని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో టెక్కిలి నుంచి కుప్పం వరకు చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ఇక్కడికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 6న టెక్కలిలో ప్రారంభమైన చంద్రన్న...

Read more

తెదేపాలో చేరిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు

మండలంలోని పరమేశ్వరమంగళం వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు శ్రీజ, ఆమె భర్త బాలాజీనాయుడు విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నాయకుడు పోతుగుంట విజయబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఆమె వైకాపా ఎంపీటీసీ పదవికి, వైకాపాకు రాజీనామా చేసినట్లు...

Read more

తూచ్‌.. మేము వైకాపాతోనే ఉంటాం..

మొన్నటి వరకు వైకాపాలో ఉండి.. నిన్న తెదేపా కండువా కప్పుకొని.. నేడు తూచ్‌.. మేము వైకాపాలోనే కొనసాగుతామంటూ శాంతిపురం మండలం మఠం గ్రామ పంచాయతీ సర్పంచి మురళీ, ఎంపీటీసీ చంద్ర చెప్పుకొచ్చారు. స్థానిక వైకాపా ఎమ్మెల్సీ క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం వైకాపా...

Read more
Page 105 of 169 1 104 105 106 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.