Naresh Kumar

Naresh Kumar

వైకాపా అసమ్మతి నాయకుడితో డీఎస్పీ భేటీ

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం వైకాపా అసమ్మతి నాయకుడు సత్యనారాయణరెడ్డితో డీఎస్పీ శ్రీనివాసమూర్తి సోమవారం భేటీ అయ్యారు. ఆయన స్వస్థలం పుట్లూరు మండలం కడవకల్లు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో డీఎస్పీగా పని చేస్తున్నారు. వైకాపా శింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీనివాసమూర్తిని ఎంపిక...

Read more

పాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

భవిష్యత్తులో ప్రజల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా వివిధ పథకాల రూపంలో రూ. 4.23 లక్షల కోట్లు అందించాం అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ తెదేపా సభ్యుల వాకౌట్‌ పరిపాలన వికేంద్రీకరణకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన...

Read more

కాకాణిని కాపాడటమే లక్ష్యమా?

వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాలు, సాక్ష్యాలు, ఇతర పత్రాలతో కూడిన ప్రాపర్టీ నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైన కేసులో ఆయన ప్రమేయం లేదని తేల్చేసేందుకు సీబీఐ తెగ అత్యుత్సాహం ప్రదర్శించింది. మంత్రిని కాపాడాలనే...

Read more

అమరావతిపై జగన్ మాట మార్చారు

ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్‌.. గెలిచిన తర్వాత మాట తప్పారని మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా వినకుండా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారని...

Read more

కక్ష సాధింపుల వల్లే వనవాసం

‘‘కక్ష సాధింపుల వల్ల నేను రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాను. వివిధ పరిమితుల కారణంగా ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయలేకపోతున్నాను. 14 ఏళ్ల వనవాసం ముగిసిన తర్వాత రాముడు తిరిగి వచ్చినట్లే, నేను నా పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించగలిగినప్పుడు,...

Read more

ఏపీ ఆర్థిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాం :నిర్మలా సీతారామన్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీచేస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ ఈ సమాధానమిచ్చారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి...

Read more

జగన్‌ సర్కారును భూస్థాపితం చేస్తాం

సీఎం జగన్‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు 15,100 ఉండాలి. శాసనమండలిలో మంత్రి బొత్స చెప్పినదాని ప్రకారం లెక్కించినా మండల, జడ్పీ, పురపాలక పాఠశాలల్లో కలిపి 8,366 పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వం మాత్రం అన్నీ కలిపి 6,100 పోస్టులుగా...

Read more

బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?: జగన్‌ను ప్రశ్నించిన చంద్రబాబు

రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ కోసమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 64 రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన మాట్లాడారు. బటన్‌ నొక్కుతున్నానని సీఎం జగన్‌ గొప్పలు...

Read more

అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిది?: బాలకృష్ణ

అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ‘బైబై జగన్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు వారిని...

Read more

ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారు జగన్‌!

అమరావతిపై ఎందుకు మాట మార్చారు? 2004 నుంచి ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ‘నేడు రూ.వందల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘సిద్ధం’ అని జగన్‌ హోర్డింగులు కన్పిస్తున్నాయి. దేనికి సిద్ధం...

Read more
Page 104 of 169 1 103 104 105 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.