Naresh Kumar

Naresh Kumar

ఎన్నికల ముందు డీఎస్సీ వేస్తే మోసం కాదా?

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో టెంకాయ కొడితేనే చిత్తశుద్ధి అంటారని చెప్పిన జగన్‌కు డీఎస్సీ ప్రకటించాలని తెలియలేదా? ఎన్నికల ముందు నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు మెగా డీఎస్సీ, ఏటేటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ ఊదరగొట్టారు. ఎన్నికల ఏరు దాటాక హామీ తెప్ప తగలేశారు....

Read more

ఆత్మస్తుతి.. పరనింద

ముఖ్యమంత్రి జగన్‌ని అడుగడుగునా పొగుడుతూ… తెదేపాపక్ష నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యంగ్య వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ.. గత అయిదేళ్లలో రాష్ట్రాన్ని ఉద్ధరించేసినట్లు చెప్పుకుంటూ..పదే పదే అడిగి మరీ సభ్యులతో చప్పట్లు కొట్టించుకుంటూ.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన బడ్జెట్‌...

Read more

డబ్బు కేంద్రానిది.. డప్పు రాష్ట్రానిది.. ఇదీ.. జగనన్న కాలనీల్లోని ఊళ్ల కథ

పేదల ఇళ్ల నిర్మాణానికి జగన్‌ అధికారం చేపట్టాక రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ద్వారా ఇప్పటివరకు రూ.21,412 కోట్లు ఖర్చు పెట్టినట్టు బడ్జెట్‌ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.4 వేల కోట్లే. మిగతా రూ.17,412 కోట్లు కేంద్ర...

Read more

AP Budget: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ (AP Budget 2024)ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల...

Read more

AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. 12 నుంచి దరఖాస్తులు

అమరావతి: ఏపీలో ఎన్నాళ్ల నుంచో నిరుద్యోగులు వేచి చూస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్‌ (DSC Notification 2024) విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీటిలో ఎస్జీటీ పోస్టులు...

Read more

ఏపీ బడ్జెట్‌ ప్రసంగం ఇదే..

►ఏపీ శాసనసభ రేపటికి వాయిదా. ►శాసన మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ►శాసన మండలి రేపటికి వాయిదా. ►అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్‌. రెవెన్యూ...

Read more

బురిడీ కొట్టించడమే బాబు నైజం.. అంతా మాయే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సారిగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటీలపై గట్టిగా స్పందించారు. ఇంతకాలం చంద్రబాబు ప్రజల వద్దకు వచ్చి బెంజ్ కారు ఇస్తానని అంటారని, కిలో బంగారం ఇంటింటికి ఇస్తానని చెబుతారని,...

Read more

టీడీపీ నేతల కబ్జాల పర్వం

ప్రభుత్వ భూములను టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమించుకుని దర్జాగా రియల్‌ వెంచర్లు వేసి ప్లాట్లను అమ్ముకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందులో...

Read more

చిచ్చురేపిన ‘రా కదలి రా’

తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్ధుల వర్షం కురిపించారు. కుర్చీలు మడతబెట్టి తన్నుకున్నారు. చేతికొచ్చిన వస్తువుతో చెలరేగిపోయారు. కర్రలతో చావబాదుకున్నారు. తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు ఫ్లెక్సీలు, బ్యానర్లలో...

Read more

అధికారులు అప్రమత్తతతో ఉండాలి

సార్వత్రిక ఎన్నికల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ గౌతమి సూచించారు. జిల్లాలో ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.ఎన్నికల అంశంపై కలెక్టర్‌ మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ అన్బురాజన్‌, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌,...

Read more
Page 100 of 169 1 99 100 101 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.