Naresh Kumar

Naresh Kumar

పుంజుకున్న నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. తొలి రోజుతో పోల్చితే రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల సంఖ్య పెరిగింది. అనంత లోక్‌సభ స్థానానికి ఒకటి, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 13 నామినేషన్లు వేశారు. ఈ రెండు...

Read more

ప్రజాగళం.. పోటెత్తిన జనం

కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. చంద్రబాబు కర్నూలు జిల్లా ఆలూరు నుంచి హెలికాఫ్టర్‌లో కణేకల్లు క్రాసింగ్‌లోని హెలిప్యాడ్‌కు సాయత్రం 6.20గంటలకు చేరుకున్నారు. రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు, అనంతపురం...

Read more

పురంలో బాలయ్య ర్యాలీ

ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. పట్టణంలోని సూగూరు దేవాలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షో జనంతో రహదారులు కిక్కిరిశాయి. జనం...

Read more

సైకో పాలనలో సర్వం నష్టం

‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని...

Read more

అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం

కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్‌ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్‌ చూసి ఫ్రూట్‌ జ్యూస్‌ అనుకున్నానని చెప్పారు. నాసిరకం మద్యంతో ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని...

Read more

ధర్మవరంలో ఒక నామినేషన్‌ దాఖలు

ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురువారం నామినేసన్‌ దాఖలు చేసినట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎం. వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించబడునని తెలిపారు....

Read more

నేడు చంద్రబాబు నామినేషన్‌

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. గురువారం సాయంత్రమే ఆమె కుప్పం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఆమె వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్‌...

Read more

కర్నూలు జిల్లాలో నేటి నుంచి షర్మిల న్యాయ యాత్ర

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయ యాత్ర చేయనున్నారు. ఆలూరు లో ఉదయం పది గంటలకు ఆమె కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఆదోనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు....

Read more

జగనన్నకు అండగా నిలవండి

టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఆయన పరిపాలనకు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు ఎంత తేడా ఉందో గమనించాలని మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని కంబాలపల్లి, తురకలాపట్నం, ఆర్‌ కుర్లపల్లి,...

Read more

అన్ని స్థానాల్లో గెలుస్తాం

‘‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పథకాలు వర్తింపజేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేశారు. అందుకే మేం ఈ ఎన్నికల్లో ధైర్యంగా ఓటు అడుగుతున్నాం.. ప్రజాభిమానంతో జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలిచి...

Read more
Page 10 of 169 1 9 10 11 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.