SEPURI MAHESH

SEPURI MAHESH

ఆత్మకూరు మండలంలో మాజీ ఎంపిటిసి తోపాటు 20 కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో చేరిక..!

ఆత్మకూరు మండలంలో తెలుగదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బి.యలేరు గ్రామం మాజీ ఎంపీటీసీ సభ్యుడు కూరాకుల శంకర్ నారాయణ రెడ్డి (చిన్న) తో పాటు 20 కుటుంబాలు తెలుగు దేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం...

Read more

కమలం గుర్తు కి ఓటు వేసి వేయించండి : గోనుగుంట్ల సూర్యనారాయణ

ధర్మవరం నియోజకవర్గంలో ఈరోజు జనసేన బిజెపి తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గోనుగుంట్ల సూర్యనారాయణ గారు తన వ్యక్తిగత కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ...

Read more

టీడీపీ నుండి వైసిపి గూటికి….

నేడు (21-03-2024) ధర్మవరం పట్టణం 10వ వార్డులోని TDP పార్టీకి చెందిన 30 కుటుంబాలు YSR కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు.

Read more

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కేతిరెడ్డి సతీమణి

నేడు (20-03-2024) మన గౌ. శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి గారి సతీమణి శ్రీ మతి కేతిరెడ్డి సుప్రియ అక్కగారు ధర్మవరం పట్టణం 39వ వార్డు కడపల రంగస్వామి కౌన్సిలర్ కొత్తపేట ఉషోదయ స్కూల్ దగ్గర నుంచి ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపడుతూ...

Read more

ధర్మవరం టికెట్ జనసేన పార్టీ కే కేటాయించాలి

ధర్మవరం సీటు జనసేన పార్టీకే గారికి కేటాయించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీ కాలేజ్ సర్కిల్ నుండి ప్రారంభమై కళాజ్యోతి,ఎన్టీఆర్ సర్కిల్,గాంధీనగర్,చౌడమ్మ...

Read more

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కేతిరెడ్డి

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన MLA శ్రీ కేతిరెడ్డి గారు....ఫ్యాన్ గుర్తు కి ఓటేసి, వేయించి తనను గెలిపించాలని ప్రజలను కోరారు....

Read more

ధర్మవరం RDO గారికి వినతి పత్రం అందించిన BJP నాయకులు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరియు ధర్మవరం ఉమ్మడి MLA అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ గారు ఆదేశాల మేరకు ధర్మవరం ఆర్డీవో ని కలిసిన BJP జిల్లా ఉపాధ్యక్షుడు గోట్లూరు చంద్ర పట్టణ అధ్యక్షుడు డిష్ రాజు మరియు భారతీయ...

Read more

పీర్లచావిడి నిర్మాణానికి విరాళం

ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ లో పీర్ల చావిడి నిర్మాణానికి రూ.50 వేలు విరాళం చావిడి కమిటీ బృందం కి అందించిన MLA సతీమణి కేతిరెడ్డి సుప్రియ గారు

Read more

రామాలయ అభివృద్ధి కి ఆర్థిక సహాయం

ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామంలోని  శ్రీ రామలయా అభివృద్ధి పనులకు రూ. 50 వేలు విరాళం ఆలయ కమిటీ బృందం కి అందించిన కేతిరెడ్డి సుప్రియ గారు

Read more

అతకాలప్ప దేవస్థాన నిర్మాణం కి విరాళం

ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం లింగారెడ్డి పల్లి దగ్గరలో నూతనంగా నిర్మిస్తున్న అతకాలప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించిన MLA సతీమణి కేతిరెడ్డి సుప్రియ గారు

Read more
Page 9 of 19 1 8 9 10 19

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.