SEPURI MAHESH

SEPURI MAHESH

గెలిచిన ఆరు నెలలోనే సోమరవాండ్లపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేస్తా..!

గెలిచిన ఆరు నెలలోనే సోమరవాండ్లపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేస్తానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం కనగానపల్లి మండల గుదివాండ్లపల్లి, సోమరవాండ్లపల్లి, నరసంపల్లి, బద్దలాపురం, ఎలకుంట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా...

Read more

విస్తృతంగా సాగుతున్న ఇంటింటికి వైసీపీ కార్యక్రమం

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న డైనమిక్ లీడర్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారి ఇంటింటికి వైసీపీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది ఈ క్రమంలో నిన్నటి రోజు ధర్మవరం నియోజకవర్గం అప్పల చెరువు గ్రామంలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ...

Read more

ధర్మవరంలో పెరుగుతున్న వైసిపి బలం

నేడు (29-03-2024) ధర్మవరం పట్టణంలోని 2వ వార్డులకు చెందిన 415 కుటుంబాలు, కుటుంబాలు TDP నుండి YSR కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన MLA కేతిరెడ్డి గారు

Read more

ధర్మవరంలో కుట్ర రాజకీయాలు:- జనసేన చిలకం మధుసూదన్

ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలు కొందరి స్వార్థ రాజకీయాలకు బలవుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరిక మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ధర్మవరంలో ఐదేళ్లుగా జరుగుతున్న అరాచకాలను...

Read more

ఆంధ్ర రాష్ట్ర ప్రజా సంక్షేమం జగనన్నతోనే సాధ్యం : దుద్దుకుంట అపర్ణ

పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలోని వంకర కుంట లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి గారు వంకరకుంట చౌడేశ్వరి దేవాలయంలో పూజలందుకొన్న అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి...

Read more

బొంతలపల్లి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాఘవ రెడ్డి గారు

పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి రూరల్ మండలంలోని బొంతలపల్లి గ్రామంలో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి బావమరిది రాఘవ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారుగ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.జగనన్న చేస్తున్న...

Read more

గెలిచాక.. మెగా DSC మీద మొదటి సంతకం చేస్తా: నారా చంద్రబాబు

నేడు రాప్తాడు నియోజకవర్గం లో జరిగినటువంటి ప్రజా గళం సభలో జిల్లాకు చెందినటువంటి టిడిపి శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మొట్టమొదటి...

Read more

మాజీ ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీ లోకి చేరిక

రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వైకాపా నాయకులు ఆవుల మాధవ రెడ్డి, ఎస్.శివారెడ్డి, సి.భూసిరెడ్డి, ఏ.శ్రీరామ్ రెడ్డి, ఏ.పోతిరెడ్డి, జి. వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఈ రోజు పరిటాల సునీత ఆధ్వర్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు గారి సమక్షంలో...

Read more

జనసేన ఇంచార్జ్ చిలకం ని నిర్దోషిగా తీర్పు ఇచ్చిన కోర్టు

2019 లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధర్మవరం వచ్చినప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ గారిపై అక్రమంగా పెట్టినటువంటి కేసులో ఈ రోజు ధర్మవరం కోర్టుకు హాజరయ్యారు.అనంతరం శ్రీ మధుసూదన...

Read more

కనగానపల్లి మండలం చంద్రచర్ల గ్రామానికి చెందిన టిడిపి నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక

ఎన్నికల ప్రచారంలో భాగంగా కనగానపల్లి మండలం చంద్ర చర్ల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ గారు ఆధ్వర్యంలో పలువురు నాయకులు టిడిపిని వీడి వైసీపీలో చేరారు. చేరినవారు మాజీ సర్పంచ్...

Read more
Page 5 of 19 1 4 5 6 19

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.