SEPURI MAHESH

SEPURI MAHESH

త్వరలో వైసీపీ నుండి బీజేపీ పార్టీలోకి చేరిక…

ధర్మవరం మాజీ MLA గౌ BJP నాయకులు "గోనుగుంట్ల సూర్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గొట్లూరు Ysrcp నాయకుడుసమురు గంగాధర్ మరియు అనుచరులు..త్వరలో గోట్లూరు YSRCP నాయకులు BJP లో చేరనునట్లు విశ్వసనీయ సమాచారం….

Read more

టీడీపీ గెలుపే లక్ష్యం గా పని చేస్తున్న పసుపు సైనికులు

ఈరోజు ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి"పరిటాల శ్రీరామ్ గారి గెలుపే లక్ష్యంగా చంద్రబాబు గారు భవిష్యత్తు గ్యారంటీ లో ఇవ్వబోయే 6 పథకాలు వార్డు ప్రజలకు వివరించిన తెదేపా 18వ వార్డు ఇంచార్జ్ ,నేటికి 550 ఇల్లు తిరిగి పథకాలు వివరించారు..ఈ...

Read more

యాక్సిడెంట్ జరిగిన బాధితులకు ఆర్థిక సహాయం చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణ.

ధర్మవరం రూరల్ మండలం నేలకోటతండాకి చెందిన దేవలనాయక్ నిన్నటి రోజున బైక్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలతో అనంతపురం లోని ఆనంద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా నేడు హాస్పిటల్ కి వెళ్లి దేవలనాయక్ ని పరామర్శించి వైద్యఖర్చులకు 20 వేళ...

Read more

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర చేనేత సెల్ అధ్యక్షుడు గా రంగన అశ్వర్థ నారాయణ

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత సెల్ అధ్యక్షుడిగా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రంగన అశ్వర్థ నారాయణ గారు నియామకం అయ్యారు…YS షర్మిల వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా రావడం కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం వచ్చిందని, పార్టీ...

Read more

అన్నదానంకి YCP నేత 20,000 వితరణ

ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి గ్రామం లోని శ్రీ కాటి కోటేశ్వర స్వామి వారి శివరాత్రి ఉత్సవాల సందర్బంగా అన్నదానం కొరకు 20,000/- రూపాయలను విరాళం గా అందించిన YSRCP నాయకులుశ్రీ కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారు

Read more

భాజపా పార్టీ గెలుపు కు కృషి చేయండి-నూతన BJYM కమిటీ కి ధర్మవరం మాజీ MLA గోనుగుంట్ల సూచనలు

బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి ఆధ్వర్యంలో, ధర్మవరం రూరల్ బీజేవైఎం నూతన కమిటీని నియమించారుఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా నీరుగంటి పోతులయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోతులయ్య మాట్లాడుతూ బీజేవైఎం ధర్మవరం రూరల్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మాజీ...

Read more

రేపు జరిగే టీడీపీ-జనసేన బహిరంగ సభని విజయవంతం చేద్దాం: ధర్మవరం జనసేన ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి

రేపు తాడేపల్లిగూడెంలో జరుగుతున్న జనసేన-టిడిపి ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి సభకు జనసేన పార్టీ,తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీడియా ముఖంగా తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర...

Read more

మాట చెప్పి-మడమతిప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం:ధర్మవరం బీజేపీ నాయకులు

మాట చెప్పి మడమతిప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం… తొమ్మిది గంటలు రైతులకు న్యాయమైన కరెంటు ఇస్తానని చెప్పి, మాట తప్పడమే కాకుండా కరెంట్ చార్జీలు బాదుడే-బాదుడు పేరిట ప్రజలకు భారం మోపారు. ధర్మవరం నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా విషయంలో కేతిరెడ్డికి కంకర...

Read more

సూపర్ సిక్స్ పథకాలే ప్రజలకు భవిష్యత్ గ్యారెంటీ : డి చెర్లోపల్లి టీడీపీ నాయకులు

ధర్మవరం నియోజకవర్గం,బత్తలపల్లి మండలం,డి చెర్లోపల్లి పంచాయితీలో ఈరోజు టీడీపీ మండల నాయకులు,కార్యకర్తలు కలసి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.వచ్చే ఎన్నికల్లో YSRCP ని ఓడించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేలా కృషి చేయాలని స్థానిక...

Read more

వాల్మీకి కులస్తులకు అన్నీ విధాలుగా అండగా ఉండేది టీడీపీ మాత్రమే : పరిటాల శ్రీరామ్

ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వాల్మీకి ఆత్మీయ సమావేశం లో ముఖ్య అతిధి గా విచ్చేసిన ధర్మవరం టీడీపీ MLA అభ్యర్థి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు…కొన్ని ఏళ్లుగా వాల్మికి కులస్తులకు టీడీపీ ఎన్నో విధాలు గా ఆదుకుని..రాజకీయంగా...

Read more
Page 18 of 19 1 17 18 19

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.