వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు
ఎన్నికల వేళ రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్రతి రోజుఆ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కనగానపల్లి మండల కేంద్రంలో కోట బీసీ కాలనీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. రామగిరి...
Read more