SEPURI MAHESH

SEPURI MAHESH

నిరుపేద కుటుంబం కి ఆర్థిక సహాయం

ధర్మవరం పట్టణం 23 వ వార్డు యాదవ స్ట్రీట్ కు  చెందిన కటిక శంకర్రావు  క్యాన్సర్ తో మరణించిన విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించిన MLA కేతిరెడ్డి సతీమణి సుప్రియ గారు... .

Read more

MLA కేతిరెడ్డి తో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం

ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరినీ కలుపుకొని ముందుకెళ్లాలనే అలోచన తో ధర్మవరం పట్టణం లోని ఆర్యవైశ్య కులస్తుల పెద్దల సమక్షంలో ఆదివారం జరిగిన సమావేశంలో...YSR పార్టీ లో ఆర్యవైశ్య బృందం కి రాజకీయ భవిష్యత్ అందించడంలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చామని...

Read more

పరిటాల శ్రీరామ్ గారికి మద్దతుగా చెన్నైలో కాలేజ్ స్టూడెంట్ ల వినూత్న నిరసన, అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు

మామూలుగా ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ గారికే సీటు కేటాయించాలని ధర్మవరంలో, అనంతపురంలో నిరసనలు వ్యక్తం చేయడం సర్వసాధారణం.. కానీ కొందరు విద్యార్థులు ఏకంగా చెన్నై నగరంలో గల సిట్ కాలేజీ నందు పరిటాల శ్రీరామ్ గారికి మద్దతుగా ఫ్లెక్సీని...

Read more

మూడు పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం : ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం నగరంలోని 20వ డివిజన్‌లో సోమవారం ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమం కొనసాగింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అందించిన సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించారు. మరోసారి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని...

Read more

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించండి అని కోరిన MLA కేతిరెడ్డి గారు

నేడు(18-03-2024)ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన MLA శ్రీ కేతిరెడ్డి గారు.ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమని గెలిపించాలని కోరారు... ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more

కమలం గుర్తుకు ఓటేసి నన్ను MLA గా గెలిపించండి : గోనుగుంట్ల సూర్యనారాయణ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి MLA అభ్యర్థి గోనుగుంట్ల సూరి కమలం గుర్తు కి ఓటేసి ,అభివృద్ధి కి నాంది పలకాలని ప్రజలను కోరారు...నేడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి ,రైతుల్ని మరియు కూలి పని చేసుకొని...

Read more

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న MLA కేతిరెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (17-03-2024) ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట YSR సర్కిల్ లో 25,26,27,28వ వార్డు ప్రజలతో ఏర్పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు….ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, వేయించి గెలిపించాలని కోరారు…

Read more

టిడిపి వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిక..!

అనంతపురం రూరల్ మండలం కొడిమి పంచాయతీ పరిధిలోని ప్రజా చైతన్య కాలనీకి చెందిన పలువురు టీడీపీ నుంచి వైస్సార్సీపీలోకి చేరారు. ఆదివారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి నివాసం వద్ద ఎమ్మెల్యే సమక్షంలో సంతోష్ నాయక్, మాధవి, చాముండమ్మ, సఫియా...

Read more

హాట్ టాపిక్ గా మారిన ధర్మవరం అసెంబ్లి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం అసెంబ్లీ హాట్ టాపిక్ గా మారింది….!! ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి…కానీ ధర్మవరంలో జరిగిన ర్యాలీ జనంతో పాటు…( జనం అనేదానికంటే టీడీపీ శ్రేణులు అనడం సమంజసమేమో..!) ధర్మవరం లో జరిగిన ర్యాలీ...

Read more

ప్రజా గళం సభ ని విజయవంతం చేయాలి

అనంతపురం తెలుగుదేశం పార్టీ అర్బన్ కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించి, 17న చిలకలూరిపేటలో జరగబోయే ప్రజగళం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీడీపీ సీనియర్ నాయకులు వైకుంఠం ప్రభాకర్ గారు..

Read more
Page 10 of 19 1 9 10 11 19

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.