అనిశ్చిత స్థితిలో ఉన్నా పట్టించుకోలేదు: కాలవ
కణేకల్లు : కణేకల్లులో హెచ్సి బ్రిడ్జి కూలిపోవడానికి ప్రభుత్వం బాధ్యతారాహిత్యమే కారణమని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం కూలిన కణేకల్లు చెరువు వంతెనను టీడీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. రెండేళ్లుగా వంతెన శిథిలావస్థలో ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు...
Read more