టీడీపీ ఓట్లను తారుమారు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు
రాయదుర్గం, అనంతపురం, కదిరి ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు కింద అనేక ఫారం-7 దరఖాస్తులు వెల్లడయ్యాయి ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు విధించినా వైకాపా నేతలు మాత్రం తమ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ సానుభూతిపరులకు ఓటు హక్కు లేకుండా చేయడమే...
Read more