వైకాపా పాలనలో పాఠశాల విద్య బలహీనపడింది
శనివారం కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల విద్యావ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ ,...
Read more








