హిందూపురం :
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోశనివారం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులవిగ్రహాలకు ముసుగులు వేశారు. అదేవిధంగాపార్టీల ప్రచార ఫ్లెక్సీలు హార్దింగులు అధికారులుతొలగించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోరాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.
Discussion about this post