ధర్మవరం నియోజకవర్గం టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ గారు ధర్మవరం విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న జనసందోహం. పొత్తు ధర్మంలో భాగంగా ఈసారి ధర్మవరంలో కచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.. ర్యాలీకి తరలి వచ్చిన జన సంద్రోహం చూస్తుంటే ధర్మవరంలో కూటమి అభ్యర్థి గెలుపు ఖాయంగా కనిపిస్తోందని నాయకులు తెలిపారు

Discussion about this post