వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న డైనమిక్ లీడర్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారి ఇంటింటికి వైసీపీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది ఈ క్రమంలో నిన్నటి రోజు ధర్మవరం నియోజకవర్గం అప్పల చెరువు గ్రామంలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామ ప్రజలను ఎమ్మెల్యే గారు కోరారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాలని లబ్ది పొందింటేనే తమకు ఓటు వేసి గెలిపించాలని కోరినారు

Discussion about this post