పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం యర్రపల్లిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 45 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారితో పాటు, పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారు, హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బి కే పార్థసారధి గారు, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి గారు , పుట్టపర్తి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ గారు వారికి టిడిపి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Discussion about this post