చిలమత్తూరు మండలంలో ఉన్న పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని రద్దు చేయడానికి నిరసిస్తూ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పాఠశాల ముందు ప్రధాన రహదారి పైన ధర్నా నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.

Discussion about this post