రామగిరి మండలంలో పలు నూతన భవనాలను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు బుధవారం ప్రారంభించారు.
పోలేపల్లి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం, అంగన్వాడి కేంద్రం, హెల్త్ సెంటర్, స్కూల్లో నూతన తరగతి గదులను, కుంటిమద్ది గ్రామంలో రైతు భరోసా కేంద్రంను ప్రారంభించారు.

Discussion about this post