రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, బాలేపాళ్యం గ్రామానికి చెందిన వైకాపా నాయకులైన, వడ్డే పెద్దన్న, వడ్డే లక్మీ కాంత్, ఆలకుంట రమణ, స్కూల్ చైర్మన్ వడ్డే రవి ఈరోజు నా సమక్షంలో టీడీపీలోకి చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. అలాగే రామగిరి మండలం పేరూరు పంచాయతీ పేరూరు గ్రామంలోని వైఎస్ఆర్సిపి నాయకులు బెస్త వెంకటేష్, బెస్త నాగేంద్ర గారు కూడా టీడీపీలోకి చేరారు. ఈ వలసలు వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ అరాచక పాలనకు అంతం పడాలంటే టీడీపీ కూటమి గెలవాల్సిందే.
అని శ్రీరామ్ తెలిపారు

Discussion about this post