పుట్టపర్తి నియోజకవర్గం
నల్లమాడ మండలం వంకరకుంట పంచాయితీ పరిధిలో బసిరెడ్డి పల్లి, సానేవారిపల్లి, వంకరకుంట గ్రామాలకు చెందిన 60 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పుట్టపర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారు, పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి గారు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ గారు వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Discussion about this post