పుట్టపర్తినియోజకవర్గం కొత్త చెరువు మండలంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక. టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పుట్టపర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారు, పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి గారు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ ….వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కి ఓటేసి గెలిపించుకుంటాం అని చేరిన కార్యకర్తలు తెలిపారు..

Discussion about this post