ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి MLA అభ్యర్థి గోనుగుంట్ల సూరి కమలం గుర్తు కి ఓటేసి ,అభివృద్ధి కి నాంది పలకాలని ప్రజలను కోరారు…నేడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి ,రైతుల్ని మరియు కూలి పని చేసుకొని జీవించే వారిని కలిసి MLA గా గెలిచాక చేయబోవు పనుల గురించి వివరించారు.. ధర్మవరం లో రౌడీ రాజ్యాన్ని పారదోలి ప్రజల పాలన ని తెచ్చుకుందాం అని సూరి ప్రజలకు తెలిపారు.

Discussion about this post