బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో ఇవాళ వైసిపి నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. సభలో సీఎం జగన్ ప్రసంగించి వెళ్తుండగా వైసిపి శ్రేణులు ఆయనను చూసేందుకు గేటు వద్దకు దూసుకు వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ వైసీపీ కార్యకర్త మరణించాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు . మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Discussion about this post