ధర్మవరం పట్టణ 28 వార్డు ప్రజల కష్టాలలో అండగా నిలుస్తూ ఆర్థిక సాయం అందజేసే సేవా తత్పరుడు 28వ వార్డు వైసిపి ఇన్చార్జ్ డోలా రాజారెడ్డి గారు ఎన్డీఏ ధర్మవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో జరిగిన సమావేశంలో వైసిపి ఇన్చార్జి డోలా రాజారెడ్డి వైసిపి నాయకురాలు కంచం లీలావతి నాయకులు శ్రీరాములు మరియు బృందం బిజెపిలో చేరారు… వచ్చే ఎన్నికల్లో సత్య కుమార్ గారి గెలుపుకు తన వంతు కృషి చేస్తానని వారు తెలిపారు

Discussion about this post