• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home ఇతరములు

వివక్షపై అధికార పార్టీ కౌన్సిలర్ల ఆగ్రహం

Naresh Kumar by Naresh Kumar
January 31, 2024
in ఇతరములు
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

‘కౌన్సిల్‌ ఏర్పడి మూడేళ్లు గడుస్తోంది.. మా వార్డుల్లో చిన్న పాటి అభివృద్ధి పని జరగలేదు.. కాలనీల్లోకి అడుగు పెట్టలేకపోతున్నాం.. ఒకరిద్దరి వార్డుల్లో కోట్లాది రూపాయలు పనులు జరిగాయి. పనులు మంజూరు చేసినా, మా వార్డుల్లో గుత్తేదారులు పనులు చేయలేదు. మా వార్డులపై వివక్షత ఎందుకు..?’ అని అధికార పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్‌ హాల్‌లో పోడియం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. ఆందోళనలు సద్దుమణగకపోవడంతో ఎలాంటి చర్చ లేకుండానే, కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ ఇంద్రజ అధ్యక్షతన కౌన్సిల్‌ అత్యవసర సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే, కార్యాలయ ఆవరణంలోని గాంధీ విగ్రహానికి ఛైర్‌ పర్సన్‌, వైస్‌ ఛైౖర్మన్‌ బలరామిరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణించిన మాజీ కౌన్సిలర్‌ కిష్టప్ప, సచివాలయ ఉద్యోగి శ్రీనివాసులుకు సంతాపం తెలుపుతూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అజెండాలోని అంశాలపై ఛైర్‌ పర్సన్‌ కౌన్సిల్‌లో చర్చ ప్రారంభించగానే, వైకాపా కౌన్సిలర్‌ ఇర్షాద్‌ విరుచుకుపడ్డారు. వార్డుల్లో చిన్న పాటి కల్వర్టును వేయలేదని వాపోయారు. ఆయనకు మద్దతుగా అధికార పార్టీకే చెందిన కౌన్సిలర్లు నాసిరాబాను, రహమత్‌బీ, నాగేంద్రమ్మ, అయూబ్‌ తదితరులు మాట్లాడారు. తమ వార్డుల్లోని సమస్యలను కౌన్సిల్‌, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తేదారులతో చర్చించి, తమ వార్డుల్లో అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని కోరుతూ పోడియం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో 5 నిమిషాలపాటు సమావేశాన్ని ఛైర్‌ పర్సన్‌ వాయిదా వేశారు. అనంతరం సమావేశం ప్రారంభించగానే, నిరసనకు దిగిన కౌన్సిలర్లు అజెండాను రద్దు చేయాలని, కోట్లాది రూపాయల పనులు జరిగిన వార్డులకే మళ్లీ నిధులు కేటాయిస్తారా..? అని ప్రశ్నించారు. తమ డీసెంటును తెలియజేస్తూ, నోటీసు అందజేశారు. దీంతో అజెండాను ఆమోదించకుండా, సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఛైర్‌పర్సన్‌ ప్రకటించారు. సమావేశాన్ని వాయిదా వేయడంపై తెదేపా సభ్యులు, కౌన్సిల్‌ ప్రతిపక్ష నాయకుడు రమేశ్‌ కుమార్‌ తదితరులు అభ్యంతరం తెలిపారు. గత కొద్ది నెలల నుంచి సమావేశాన్ని కొద్ది సేపు నిర్వహించడం, అజెండాలోని అంశాలను వాయిదా వేయడం రివాజుగా మారిందని వాపోయారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

source : eenadu.net

ఇంకాచదవండి

జేసీ అస్మిత్ రెడ్డి గారు,జెసి ప్రభాకర్ రెడ్డి గారిని, జేసీ దివాకర్ రెడ్డి గారిని కలిసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు

April 5, 2024

సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్‌

March 26, 2024
Tags: counsilers on ycp governamenthindupuram municipalYSRCP counsilers

ఇంకాచదవండి

ఇతరములు

జేసీ అస్మిత్ రెడ్డి గారు,జెసి ప్రభాకర్ రెడ్డి గారిని, జేసీ దివాకర్ రెడ్డి గారిని కలిసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు

April 5, 2024
ఇతరములు

సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్‌

March 26, 2024
ఇతరములు

పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారిని కలసిన పరిగి మండలం తెలుగుదేశం కార్యకర్తలు

March 24, 2024
ఇతరములు

వైసిపి విధానాలు నచ్చకే టీడీపీలోకి వచ్చా

March 23, 2024
ఇతరములు

ఒడిసి మండలంలో టిడిపికి.. బారీ షాక్

March 22, 2024
ఇతరములు

నిరాశ పరిచిన మోడీ ప్రసంగం

March 18, 2024
Next Post

సీఎం జగన్‌తోనే మహాత్ముడి ఆశయ సాధన

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In