పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పుట్టపర్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారు, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి గారు జనసేన పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.
ఓడిసి టౌన్ లో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించిన నాయకులు.

Discussion about this post