• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home చదువు

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Naresh Kumar by Naresh Kumar
March 17, 2024
in చదువు
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఇంకాచదవండి

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

April 22, 2024

నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

April 12, 2024

పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,23,092 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. వీరితో పాటు గతేడాది ఫెయిలైన 1,02,058 మంది విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 3473 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబందించిన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తిచేసింది. 682 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ను, 156 మంది ఫ్లయింగ్‌ స్వ్కాడ్స్‌ను నియమించింది. పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో మిగిలిన 6 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  ఓపెన్‌ స్కూల్‌ విద్యార్ధులకు మార్చి 18 నుంచి 26 వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. 34,635 మంది పదో తరగతి విద్యార్ధులు 176 కేంద్రాల్లో, 76,572 మంది విద్యార్ధులు 327 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు.

Tags: 18 march 2024Andhra Pradeshap tenth exams starts tomorrow

ఇంకాచదవండి

చదువు

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

April 22, 2024
చదువు

నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

April 12, 2024
చదువు

ఈనెల 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

April 5, 2024
చదువు

ఆదర్శ పాఠశాల సి చేర్లోపల్లి(ఎపి మోడల్ స్కూల్స్ జూనియర్ కళాశాల) ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

March 24, 2024
చదువు

కార్పొరేట్ విద్యాసంస్థల ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి

March 14, 2024
చదువు

మార్చి 18 నుంచి ఒంటి పూట బడి..

March 13, 2024
Next Post

జగన్‌ సంక్షేమ పథకాలతోనే విజయం

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In