రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి స్పందించిన గోనుగుంట్ల సూర్యనారాయణ గారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి మరొక్కసారి అధికారంలోకి వస్తే రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు..
ఈ ఎన్నికల్లో ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పి రాష్ట్రంలో జగన్ రెడ్డి ని ,ధర్మవరం లో కేతిరెడ్డి ని ఒడిస్తారని తెలిపారు..

Discussion about this post