కంచిసముద్రం గ్రామములో మన ప్రియతమా శాసన సభ్యులు నందమూరిబాలకృష్ణ గారి ఆదేశాలతో కంచీసముద్రం గ్రామం లో వేలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి గోపురం గాను మాజీ మున్సిపాల్ చేర్మెన్ లక్ష్మీనాగరాజు గారు 350000 అక్షరాల ముడు లక్షలా యాభై వేల రూపాయిలు విరాళంగా ఇచ్చినందుకు గ్రామస్తులు Aనాగరాజు అన్న గారికి కృతఙ్ఞతలు తెలియజేసినారు.
Discussion about this post