హిందూపురం 11వ వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి సెంట్రల్ సి డైరెక్టర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ రెడ్డి గారి ఏకైక పుత్రిక గౌతమి రెడ్డికి ఆకర్ష్ రెడ్డికి నిశ్చయ తాంబూలం మహోత్సవ కార్యక్రమానికి కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతిశ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద సరస్వతిస్వామి వారు ఈ కార్యక్రమానికి వచ్చి చిరంజీవి గౌతమిని మరియు ఆకర్ రెడ్డిని ఆశీర్వదించారుమరియు వచ్చిన అతిథులకు స్వామివారు అనుగ్రహ భాషణం చేసినారు మరియుమార్చ్ మూడవ తేదీన జరగబోయే మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో వివరించారు వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాసం కల్పించాలని ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్వామి వారు సంకల్పించినట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని సత్యసాయి జిల్లా లోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని స్వామి వారు పిలుపునిచ్చారు రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు మా గృహానికి రావడం మా మా పిల్లలని ఆశీర్వదించడం మా పూర్వజన్మ సుకృతం అని తెలియజేశారు స్వామివారికి పాదపద్మములకు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు బంధువులకు స్నేహితులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు అధికారులకు మరియు వార్డు ప్రజలకు మా పిల్లలని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించినందుకు పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.


Discussion about this post