అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి లో గైనిక్, గర్భిణీ లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపి కౌంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు. కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్ రమేష్ గౌడ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, పలువురు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Discussion about this post