• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

ప్రతి వారం సర్వే చేయిస్తా

Naresh Kumar by Naresh Kumar
February 26, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
101
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఎన్నికలయ్యే వరకు ప్రతి వారం సర్వే చేయిస్తా.. పనితీరు బాగాలేదని తేలితే అభ్యర్థుల్ని మార్చేందుకూ వెనుకాడబోనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు చెబుతూనే.. టికెట్లు వచ్చాయనే నిర్లక్ష్యం తగదని, వచ్చే 40 రోజులు అత్యంత కీలకమంటూ దిశానిర్దేశం చేశారు. ‘ఎవరైనా అసంతృప్తితో ఉంటే.. ఒకటికి పదిసార్లు స్వయంగా మీరే వెళ్లి కలవండి. నేనే అభ్యర్థిని అనే అహంతో వ్యవహరిస్తే కుదరదు.. తటస్థులనూ కలవండి. జగన్‌ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించండి. అన్ని వర్గాల మద్దతు కోరండి. జనసేన మన మిత్రపక్షం. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను గౌరవించాలి. వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం, ధైర్యం కలిగేలా నాయకత్వాన్ని అందించండి. విధ్వంస పాలకుడైన జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సింది మీరే. వైకాపా కార్యకర్తలు, నేతలూ జగన్‌ పాలనపై అసంతృప్తితో ఉన్నారు. మంచివారు వస్తే పార్టీలోకి ఆహ్వానించండి’ అని స్పష్టం చేశారు.

ఒక్క సీటూ ఓడిపోవడానికి వీల్లేదని, ఒక్క పొరపాటు కూడా జరగకూడదని చంద్రబాబు సూచించారు. ఎంత సీనియర్‌ నేత అయినా, నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలున్నా.. చివరి నిమిషం వరకు ప్రజల్లోనే ఉండాలి, కష్టపడాలి. రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100% ఓట్ల బదిలీ జరుగుతుంది. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకం. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమే తెదేపా-జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది అభిప్రాయాలు సేకరించి.. సర్వేలు పరిశీలించాం. సుదీర్ఘ కసరత్తు తర్వాతే అభ్యర్థుల్ని ఎంపిక చేశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

‘జగన్‌ తన ఐదేళ్ల పాలనను నమ్ముకోలేదు. దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నారు. ఊహించని స్థాయిలో కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ప్రచార విభాగాన్ని బలోపేతం చేసుకోండి. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోండి. ‘సిద్ధం’ సభలు పెడుతున్న జగన్‌.. ఎన్నికలకు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. అందుకే అభ్యర్థుల్నీ ప్రకటించలేకపోయారు. జగన్‌ అహంకారంతో చేసిన విధ్వంసమే.. ఆయన పతనానికి నాంది కాబోతోంది’ అని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ విధానాలు, స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు తయారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన ప్రణాళికపై ఈ సందర్భంగా వారితో చర్చించారు.

source : eenadu.net

Tags: 2024 election campaigningpolitical news 2024TDP chief chandrababu naidu

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

జనం డబ్బుతో జగన్‌ డాబు

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In