• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, May 25, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home Political Party ఇతరులు

పుట్టపర్తిని సస్యశ్యామలం చేస్తాం

Naresh Kumar by Naresh Kumar
January 26, 2024
in ఇతరులు
Reading Time: 1min read
0
1
SHARES
103
VIEWS
Share on FacebookShare on WhatsApp

రైతుల ఆకాంక్షలను నెరవేర్చేలా పుట్టపర్తి నియోజకవర్గంలో 6 మండలాల్లోని 193 చెరువులకు కృష్ణా జలాలను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపే పనులకు శ్రీకారం చుడుతూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేపట్టిన ‘డాక్టర్ వైఎస్సార్ రైతు విజయ సంకల్ప యాత్ర’ ఆరో రోజూ బుధవారం పుట్టపర్తి రూరల్ మండలంలో కొనసాగింది. ఉదయం పెడపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పెద్ద తండా, కోనాపురం, మార్లపల్లి, సూరగానిపల్లి, కొట్లపల్లి, కొత్తనిడిమామిడి, నిడిమామిడి, దండువారిపల్లి, కత్తివారిపల్లి మీదుగా కొనసాగించారు. ఈ సందర్భంగా గాజులపల్లి సమీపంలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ ఎమ్మెల్యే దుద్దుకుంట భూమి పూజ చేసి అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పాదయాత్రలో రైతులు, యువత, పార్టీ శ్రేణులు ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నారు. గ్రామ గ్రామాన మహిళలు హారతులు ఇచ్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పెద్దతండా వద్ద సర్పంచ్ మంగ్లీబాయి, యర్రా భాస్కర్ తిరుపాల నాయక్ క్రెయిన్ తో భారీ పూలహారాన్ని ఎమ్మెల్యేకు వేశారు.

source : sakshi.com

ఇంకాచదవండి

చిలమత్తూరు మండలంలో నేటి ప్రధాన వార్తలు…

March 1, 2024

ప్రతి పనికీ పైసలివ్వాల్సిందే..

February 3, 2024
Tags: Duddukunta sreedharreddyputtaparthiSrisathyasai district

ఇంకాచదవండి

ఇతరులు

చిలమత్తూరు మండలంలో నేటి ప్రధాన వార్తలు…

March 1, 2024
ఇతరులు

ప్రతి పనికీ పైసలివ్వాల్సిందే..

February 3, 2024
ఇతరులు

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన

January 26, 2024
ఇతరులు

ఓటు మన భవిష్యత్తు

January 26, 2024
ఇతరులు

యర్రగుంటలో వైకాపా ఆక్రమణలపర్వం

January 26, 2024
ఇతరులు

ఆడుదాం ఆంధ్రా’లో ఘర్షణ

January 26, 2024
Next Post

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన

Discussion about this post

  • పాతకొత్తచెరువు
  • అరెస్ట్ చేయరా చెయ్
  • వాలంటీర్లుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు
  • ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ లోకి చేరిన 10 కుటుంబాలు
  • అక్రమ ఓట్లను తొలగిస్తే టీడీపీకి ఓటమి తప్పదు

  • వైకాపానా.. మజాకా
  • తెలుగుదేశం అభ్యర్థుల చివరి జాబితా
  • శివ పార్వతుల కల్యాణం కి ఒక లక్ష విరాళం
  • అయిదేళ్లలో అయిదు సార్లయినా రైతుల్ని కలిశారా.. జగన్‌?
  • మాకు చెప్పకుండా విద్యార్థులకు భోజనం పెట్టిస్తారా?

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In