• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

నేడు ప్రజాగళం

Naresh Kumar by Naresh Kumar
March 28, 2024
in రాజకీయం
Reading Time: 2min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

 టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజా గళం కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం జిల్లాకు వస్తున్నారు. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, వారిలో చైతన్యం నింపడమే ధ్యేయంగా జిల్లాకు వస్తున్నారు. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభలకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యేలా పార్టీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత, ఆమె తనయుడు, ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌, నియోజకవర్గ నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శింగనమల నియోజకవర్గ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డితో పాటు ముఖ్య నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

పర్యటన ఇలా..

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

– మదనపల్లి నుంచి హెలిక్యాప్టర్‌లో ఉదయం 9.55 గంటలకు బయలుదేరి, 10.40 గంటలకు అనంతపురం శివారులోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

– రాప్తాడు బస్టాండ్‌ సర్కిల్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 12.30 గంటల వరకూ పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

– రాప్తాడు బస్టాండు దగ్గర నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి, ఒంటి గంటకు అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ స్టేడియానికి చేరుకుంటారు.

– మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల వరకూ భోజన విరామం.

– ఆర్డీటీ స్టేడియం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి.. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభ వద్దకు 2.20కి చేరుకుంటారు.

– మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ప్రజాగళం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

– సాయంత్రం 4.15 గంటలకు బుక్కరాయసముద్రం నుంచి బయలుదేరి 4.30 గంటలకు నగర శివారులోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కదిరి నియోజకవర్గ పర్యటనకు బయలుదేరుతారు.

సభకు తరలిరండి

పరిటాల సునీత, శ్రీరామ్‌

రాప్తాడు/బుక్కరాయసముద్రం, మార్చి 27: రాప్తాడులో గురువారం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాగళం సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు కోవెలమూడి రవీంద్ర, రవియాదవ్‌, రాజశేఖర్‌ తదితరులతో కలిసి సభా స్థలాన్ని వారు బుధవారం పరిశీలించారు. రాప్తాడు సభలో టీడీపీ సత్తా చాటాలని అన్నారు. చంద్రబాబు రాక సందర్భంగా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆ తరువాత రాంనగర్‌ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలోని హెలీప్యాడ్‌ను పరిశీలించారు.

జయప్రదం చేయండి: బండారు శ్రావణి

బుక్కరాయసముద్రంలో నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరా వాలని టీడీపీ శింగనమల నియోజకవర్గ అభ్యర్థి బండారు శ్రావణి పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిర్వహించే సభలో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారని ఆమె తెలిపారు.

source : andhrajyothi.com

Tags: 2024 election campaigningap ex cm chandra babu naiduprajagalam sabhaRapthadu

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

ఆనాటి హామీలు ఏమయ్యాయి?

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In