• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Monday, May 19, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

తమ్ముళ్ల ఆగ్రహ జ్వాల

Naresh Kumar by Naresh Kumar
April 22, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఇన్నాళ్లూ జై కొట్టిన మడకశిర తెలుగు తమ్ముళ్లు…ఇప్పుడు అధినేత చంద్రబాబుకు చెప్పు చూపుతున్నారు. దళితులను నమ్మించి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నిన్ను చెప్పుతో కొట్టినా తప్పులేదు బాబూ’ అంటూ ఆదివారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని, తమ సత్తా ఏమిటో చూపుతామంటున్నారు.

మడకశిర టీడీపీ టికెట్‌ కేటాయింపు రోజుకో మలుపు తిరిగి చివరకు బీఫాం మాత్రం స్థానికేతరుడు ఎంఎస్‌ రాజుకు దక్కింది. తానేంటో చూపుతానంటూ చెప్పిన గుండుమల తిప్పేస్వామి తన మాట నెగ్గించుకున్నారు. టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబే ప్రకటించగా, నెలరోజుల పాటు ప్రచారం చేసి చివరకు నామినేషన్‌ కూడా వేసిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్‌కుమార్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

మడకశిరలో ఈరన్న, గుండుమల తిప్పేస్వామి వర్గాల మధ్య రెండున్నరేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా అనుచరులూ చెలరేగిపోవడంతో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో టికెట్‌ కోసం రెండు వర్గాలూ గట్టిగానే ప్రయత్నాలు చేశాయి. చివరకు ఫిబ్రవరి 24న మడకశిర టికెట్‌ను సునీల్‌కుమార్‌కు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అదేరోజు గుండుమల వర్గం ఆందోళనకు దిగింది. అధిష్టానం ఆదేశాల మేరకు ఈరన్న కుమారుడు సునీల్‌ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. దాదాపు నియోజకవర్గమంతా చుట్టేశారు. మడకశిరలో మోటార్‌బైక్‌ ర్యాలీ, నారా లోకేశ్‌ సభలు నిర్వహించారు. పెనుకొండలో జరిగిన చంద్రబాబు సభకు జనసమీకరణ చేశారు. అయినా అధిష్టానం ఆయన్ను చివరి నిమిషంలో పక్కన పెట్టడం గమనార్హం.

source : sakshi.com

Tags: 2024 election campaigningmadaksire tdp mla candidate changedtdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In