రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు టీడీపీ నుంచి వైస్సార్సీపీలోకి చేరారు. రాప్తాడు సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ముష్టి కోవెల చిన్న సుబ్బరాయుడు, బోయ చింతకాయల క్రిష్టప్ప, సోదినపల్లి సుబ్బరాయుడు (పూజారి), సోదివపల్లి సుబ్రమణ్యం, ఆర్వేటి జబిలేసు, యర్రపోతప్ప గారి నరసింహులు వైసీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము వైసీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.

Discussion about this post