• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Monday, May 19, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

జగన్‌పై తోబుట్టువుల దండయాత్ర!

Naresh Kumar by Naresh Kumar
April 5, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన తోబుట్టువులు వైఎస్‌ షర్మిల, డాక్టర్‌ సునీత సమరం శంఖం పూరించబోతున్నారు. వివేకా హత్య కేసులో ఇద్దరూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో పాటు కడప ఎంపీ వైకాపా అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి గురువారం సాయంత్రం కడపకు బయలుదేరారు. కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీపడుతున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం సొంతగడ్డపై నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ప్రారంభమయ్యే బస్సుయాత్ర జిల్లాలో 8 రోజుల పాటు సాగనుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కానున్నారు. ప్రత్యేకించి పులివెందుల్లో విస్తృత ప్రచారానికి కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా నుంచే ఆయనకు వ్యతిరేకంగా సోదరి షర్మిల ఎన్నికల ప్రచారం చేయటం వైకాపాను ఇరకాటంలో పెట్టనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్నాన్నను చంపినవారికి జగన్‌ టికెట్‌ ఇవ్వటం జీర్ణించుకోలేకనే కడప నుంచి పోటీకి దిగినట్లు ఇటీవల షర్మిల స్పష్టం చేశారు. జగన్‌ పాలనలో వైఫల్యాలు, జిల్లాకు ఇచ్చిన హామీలు అమలుకాని వైనంపై ప్రజల మధ్య నుంచి ప్రశ్నించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో షర్మిల బస్సు యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బస్సు యాత్ర సాగనుంది. 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటనకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.

source : eenadu.net

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
Tags: 2024 election campaigningAP PCC chief YS SharmilaYS sunitha

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని మీరెందుకు కోరలేదు?

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In