• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్ణాంద్ర సాకార యాత్ర

Naresh Kumar by Naresh Kumar
April 15, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

 హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే , ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్ణాంద్ర సాకార యాత్ర చేయనున్నారు. ఇవాళ నందికొట్కూరు, కర్నూలులో రోడ్ షో బహిరంగ సభ నిర్వహిస్తారు. కర్నూలులో రాత్రి బస చేస్తారు. మంగళవారం ఎమ్మిగనూరు, మంత్రాలయంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తారు.

కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేపట్టిన రోడ్‌ షోలకు జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా హారతులు పడుతూ.. బాణసంచా పేలుస్తూ .. జై బాలయ్యా అంటూ కూటమి శ్రేణులు, అభిమానులు, ప్రజలు కేరింతలు కొట్టారు. ఇక బహిరంగ సభలకైతే జనం పోటెత్తారు. రెండో రోజు ఆదివారం శింగనమల, అనంతపురం అర్బన నియోజకవర్గాల్లో బాలయ్య స్వర్ణాంధ్ర సాకార యాత్ర సాగింది. అనంతపురం నగరం సప్తగిరి సర్కిల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూటమి అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌తో కలిసి బాలకృష్ణ మాట్లాడుతూ… నందమూరి తారకరామారావు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీతర్వాత వచ్చిన ప్రభుత్వాలు తూచాతప్పకుండా అమలు చేశాయన్నారు. పేరు మార్చారే తప్పా ఏ పథకాన్ని ఆపలేదన్నారు. రెండు రూపాయిలకే కిలో బియ్యం, భూమి శిస్తు, చేనేత వస్ర్తాలు ఇలా అనేక సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తీసుకొచ్చారని గుర్తు చేశారు. అభినవ అంబేడ్కరుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యతకు సంబంధించిన విషయం అనేది ప్రజలు గమనించాలన్నారు. దోచుకొని దాచుకోవడమే జగనకు తెలిసిన అరాచకమన్నారు. దొంగకు తాళం ఇచ్చినా.. జగనకు అధికారం ఇచ్చినా ఒక్కటేనని అన్నారు. రూ.1600 కోట్ల ప్రజాధనంతో రాష్ట్రమంతా సిద్ధం హోర్డింగ్‌లు పెట్టిన జగన దేనికి సిద్ధమని ఆయన ప్రశ్నించారు. చెల్లికి ద్రోహం చేయడానికా..? బాబాయ్‌ని చంపించడానికా..? తల్లిని మోసం చేయడానికా..? అని ప్రశ్నించారు. వైసీపీ గూండాలు తన అక్కపై అత్యాచారం చేశారని ఓ బాలుడు ప్రశిస్తే పెట్రోలు పోసి చంపడానికి సిద్ధపడిన దుర్మార్గులు అన్నారు. ఐదేళ్ల జగన పాలనలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఆ మేరకు యువతకు సమాఽధానం చెప్పడానికి నీవు సిద్ధమా జగన అని సవాల్‌ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన నిధులు ఏమయ్యాయో చెప్పేందుకు సిద్ధమా అని నిలదీశారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేస్తే అడిగే నాథుడే లేడన్నారు. కొవిడ్‌లో అక్రమాలు ప్రశ్నించిన దళిత డాక్టర్‌ సుధాకర్‌కు శిరోముండనం చేసి చంపేసిన దుర్మార్గులు వైసీపీ నాయకులని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రపంచ పటంలో ఉండేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి కావాలో..? అరాచకం కావాలో ఆలోచించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన రాక్షస రాజ్యం కావాలో..? చంద్రబాబు రామరాజ్యం కావాలో మీరే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

అనంత నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మారుస్తాం

ఎమ్మెల్యే అనంత కుటుంబం ఆరు సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిందని, ఇక్కడ ఏం అభివృద్ధి సాధించారని బాలకృష్ణ ప్రశ్నించారు. నగరం అభివృద్ది కావాలంటే కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అనంతపురం నగరాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. అనంత నగరశివారులోని డంపింగ్‌ యార్డును వేరే ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు. అనంత నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓటుతో మట్టికరిపించాలని ఆయన ప్రజలను కోరారు. 

source : andhrajyothi.com

Tags: hindpuram mlaNandamuri Balakrishnaswarnandra saakaara yatratdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

ఆధారాల కోసం ఆపసోపాలు!

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In