• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Tuesday, May 20, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

ఆ చట్టం రైతుకు ఉరితాడే

Naresh Kumar by Naresh Kumar
May 4, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతులకు ఎలాంటి రక్షణ ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. దాని ద్వారాఈ సీఎం ప్రజల భూమిని ఇతరులకు తాకట్టు పెడతాడని.. అమ్మేస్తాడని ధ్వజమెత్తారు. ఈ చట్టం రైతుల మెడకు ఉరితాడు వంటిదని.. తక్షణం దానిని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రద్దుచేస్తామన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైన, రెండో సంతకం టైటిలింగ్‌ చట్టం రద్దుపైనే పెడతానని స్పష్టం చేశారు. ప్రజాగళంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో, జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలిసి రాత్రికి నెల్లూరులో నిర్వహించిన జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘మనకు అమ్మానాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద, మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల మీద ఈ జగన్‌ బొమ్మ వేసుకోవడం దేనికి సంకేతమో ప్రజలు ఆలోచించాలి. భవిష్యత్‌లో మన భూములు మనం అమ్ముకోవాలన్నా, కొనాలన్నా జగన్‌ అనుమతి తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం తయారు చేశాడు. భవిష్యత్‌లో 10(1), అడంగల్‌, పాసు పుస్తకాలు ఏమీ ఉండవు. వీటిని కొనాలన్నా, అమ్మాలన్నా జగన్‌ అనుమతి కావాలి’ అని తెలిపారు. ఈ ఫొటోల పిచ్చోడు చివరకు జనం ముఖాలపై కూడా తన బొమ్మ వేయాలంటాడేమోనని ఎద్దేవా చేశారు. ప్రజలకు వారసత్వంగా వచ్చిన భూముల పాసు పుస్తకాలు, సర్వే రాళ్లపైనా ఈయన బొమ్మలు ఎందుకు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక పెన్షన్లు తీసుకునే వృద్ధులు మండుటెండల్లో అల్లాడుతుండడంపై ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఈ సీఎస్‌, జగన్‌ ప్రభుత్వం అలా చేయడంలేదన్నారు. సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వారిని అవస్థలు పెడుతున్నారన్నారని ఆక్షేపించారు. అనేకమంది వృద్ధులు ఎండల్లో తిరగలేక చనిపోతున్నారని, అవన్నీ ప్రభుత్వ హత్యేలేనని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతినెలా 1వ తేదీన ఇళ్లవద్దే రూ.4వేల పింఛన్‌ అందజేస్తామన్నారు. 

కూటమి గెలుపును ఆపలేరు..

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

జగన్‌ పాలనలో భూములు, ఇసుక, మద్యం, ఖనిజ దోపిడీ అంతులేకుండా సాగింది. ఒంగోలు ఎంపీగా ప్రజాసేవలో 40 ఏళ్లుగా ఉన్న మాగుంట కుటుంబాన్ని కాదని ఎర్రచందనం స్మగ్లర్‌ చెవిరెడ్డిని తెచ్చిపెట్టారు. ఈ సీఎం అహంకారి, విధ్వంసకారుడు, ఇతరులను వేధించి వారు బాధపడుతుంటే ఆనందించే సైకో. రాష్ట్రం బాగుపడాలంటే ఈయన ఈ రాష్ట్రం నుంచి పారిపోయేలా తీర్పు ఇవ్వాలి. పోలింగ్‌ బూత్‌లు దద్దరిల్లేలా ఓట్లు వేసి టీడీపీ కూటమిని గెలిపించాలి. 13వ తేదీతో రాష్ట్ర ప్రజలు రాక్షస పాలనను అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 25కు 25 పార్లమెంట్‌, 160కి పైగా ఎమ్మెల్యే సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుంది. ప్రధాని మోదీ కూడా ఆంధ్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా తెలుగుజాతి భవిష్యత్‌కు మద్దతు పలకాలి. ఎన్డీయే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో మేలు జరుగుతుంది. జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసింది. సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించి చేయలేదు, జీతాలు సక్రమంగా ఇవ్వలేదు. దీనికి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. శనివారం నుంచే పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభమవుతోంది. నెల్లూరు గడ్డ మీద నుంచి ఉద్యోగులను అభ్యర్థిస్తున్నాను. 95శాతం.. వీలుంటే 100శాతం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. ముస్లింల సంక్షేమానికి నాదీ పూచీ. వారికి 4ురిజర్వేషన్లు కాపాడతాం. మక్కాకు వెళ్లే వారికి లక్ష ఆర్థికసాయం అందిస్తాం. దుల్హన్‌, రంజాన్‌ తోఫాలు పునరుద్ధరిస్తాం. ఇమాంలకు గౌరవ వేతనం, మసీదుల నిర్వహణకు ఆర్థిక సాయం అందజేస్తాం.

source: andhrajyothi.com

Tags: 2024 election campaigningap ex cm chandra babu naidutdpysr jagananna Permanent Land Title- Land Protection Scheme

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

ముఖ్యమంత్రి జగన్‌కు వైఎస్‌ షర్మిల మరో లేఖ

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In