• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Tuesday, May 13, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home బిజినెస్

ఆధారాల కోసం ఆపసోపాలు!

Naresh Kumar by Naresh Kumar
April 16, 2024
in బిజినెస్
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ముఖ్యమంత్రి జగన్‌పై రాయి దాడి ఘటనకు సంబంధించి 48 గంటలు గడిచినా పోలీసులు ఎటువంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ ఘటనపై సీపీ కాంతిరాణా 8 బృందాలతో ప్రత్యేక దర్యాప్తు చేయిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌, సస్పెక్ట్‌, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, తదితర 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో దృశ్యాలను పరిశీలించినా, రోడ్‌షోకు వచ్చినవారు చిత్రీకరించిన వీడియోలను కూడా తరచిచూసినా ఫలితం శూన్యం. సీఎంపై రాయి పడిన సమయంలో జగన్‌ కాన్వాయ్‌ డాబా కొట్ల రోడ్డులోని వివేకానంద పాఠశాల వద్దకు చేరింది. ఆ పాఠశాల వైపు నుంచే అరచేతిలో పట్టేంత రాయి వచ్చిందని.. తొలుత సీఎంకు, తర్వాత మాజీ మంత్రి వెలంపల్లికి తగిలిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రాయి ఎవరు వేశారనేది తెలియడం లేదు.

విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షోలో నాలుగు చోట్ల మాత్రమే సీఎం ఓపెన్‌ టాప్‌పై నిలబడి అభివాదం చేస్తారని, మిగతా అన్ని చోట్ల బస్సులో నుంచే చేయి ఊపుతారని వైకాపా షెడ్యూల్‌ తయారు చేసినట్లు సమాచారం. కానీ జగన్‌ నగరంలో షో జరిగిన దాదాపు 22 కి.మీ. మేర ఓపెన్‌ టాప్‌పైనే నిలబడ్డారు. అన్నీ రద్దీ ప్రాంతాలు కావడం, బస్సుపైన నిలబడితే చేతికందే ఎత్తులోనే కరెంటు తీగలు ఉండడంతో విద్యుత్తు సరఫరా ఆపేశారు. ఆ చీకట్లోనే రాయి దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

ఇంకాచదవండి

పరిశ్రమల స్థాపనకు దరఖాస్తుల స్వీకరణ

December 26, 2023

టాటా టెక్ IPO: హాట్‌కేక్‌ల వంటి టాటా టెక్ షేర్లు.. 40 నిమిషాల్లో పూర్తి సభ్యత్వం

December 25, 2023

source : eenadu.net

Tags: 2024 election campaigningAP CM YS jaganbus yatra

ఇంకాచదవండి

జనరల్

పరిశ్రమల స్థాపనకు దరఖాస్తుల స్వీకరణ

December 26, 2023
బిజినెస్

టాటా టెక్ IPO: హాట్‌కేక్‌ల వంటి టాటా టెక్ షేర్లు.. 40 నిమిషాల్లో పూర్తి సభ్యత్వం

December 25, 2023
బిజినెస్

సామ్ ఆల్ట్‌మన్: ఓపెన్‌ఏఐలో కొత్త ట్విస్ట్.. మళ్లీ సీఈవోగా సామ్ ఆల్ట్‌మన్

December 25, 2023
బిజినెస్

క్రెడిట్ కార్డ్‌లు: కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు.. ఒకసారి చూడండి!

December 25, 2023
బిజినెస్

నిత్యావసర వస్తువులు: ధరలు తగ్గుతున్నాయి

December 24, 2023
Next Post

సాక్షి ఛైర్‌పర్సన్‌ను, సాయిరెడ్డిని విచారించరా..?

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In