• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Saturday, May 24, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

అమరావతిపై జగన్ మాట మార్చారు

Naresh Kumar by Naresh Kumar
February 6, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
101
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్‌.. గెలిచిన తర్వాత మాట తప్పారని మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా వినకుండా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారని తెలిపారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా ఐతవరంలో మైలవరం నియోజకవర్గ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అక్కడ, అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలో వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తెదేపా, కాంగ్రెస్‌, జనసేన, భాజపాల నుంచి ఆహ్వానాలు వచ్చాయని తెలిపారు.

రాజధాని మార్చొద్దని చెబితే.. కొడాలి, అంబటి అడ్డుతగిలారు

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

‘‘2019 ఎన్నికల ముందు రాజధానిపై మన వైఖరి ఏంటని నేను జగన్‌ను కలిసి అడిగా. ‘అసెంబ్లీలో కూడా చెప్పానుగా… ఇల్లు, కార్యాలయం ఇక్కడే కట్టుకుంటున్నాం. మనల్ని విమర్శించే వారికి ఇక్కడ ఇల్లు లేదు. వారికి మనల్ని విమర్శించే హక్కు ఎక్కడిది’ అన్నారు. ఈ ధీమాతోనే నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక.. రాజధాని ఇక్కడే ఉంటుందని గట్టిగా చెప్పాను. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టినరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. దీనిలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని సమర్థించాలని కోరారు. ఈ నిర్ణయం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పా.

కనీసం కార్యనిర్వాహక వ్యవస్థను ఇక్కడ ఉంచి, అసెంబ్లీని విశాఖకు పంపితే కొంతవరకు నష్టనివారణ చేయొచ్చని వివరించా. దీనికి కొడాలి నాని, అంబటి రాంబాబు అడ్డు తగిలారు. సీఎం నివాసంలోనే కూర్చుని ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే దమ్ము, ధైర్యం ఉందా అన్నారు. ఇంతలో మంత్రి బొత్స కల్పించుకుని అభిప్రాయాన్ని చెప్పనివ్వాలని సర్దిచెప్పారు. అమరావతి ప్రాంతంలోని 33 నియోజకవర్గాల్లో 29 స్థానాల్లో వైకాపా గెలిచింది. అయినా ఒక ప్రాంతంపై విద్వేషంతో రాజధాని మార్చారు. వైకాపాలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను. రోజూ గ్రూపులు ప్రోత్సహించి, ఇబ్బందులకు గురిచేశారు. సొంతపార్టీ వాళ్లే కొండపల్లి మున్సిపాలిటీలో ఓడించారు. మంత్రి జోగి రమేష్‌ సోదరుడికి ఛైర్మన్‌ సీటు ఇవ్వలేదని పార్టీని ఓడించారు.’’

జగన్‌కు చెప్పినా పట్టించుకోలేదు..

‘‘రాజకీయ ప్రత్యర్థి కంటే సొంత పార్టీలోని వారే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని సీఎం జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి చెప్పాను. పెద్దిరెడ్డి మాత్రమే సానుకూలంగా స్పందించారు. మైలవరంలో నీ జోక్యం ఎందుకని మంత్రి జోగికి చెప్పినా ఆయన మారలేదు. సీఎం జగన్‌ వద్దకు 50 మంది నాయకులను తీసుకెళ్లి చెప్పినా స్పష్టత ఇవ్వలేదు. 2024లో నిన్ను గెలిపించి తీసుకొచ్చే బాధ్యతను అతని చేతిలో పెడతానని చెప్పడం నన్ను తీవ్రంగా బాధించింది.’’

వైనాట్ 175 నినాదం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

‘‘సీఎం జగన్‌ వైనాట్‌ 175 అనే నినాదంతో ప్రతిపక్షమే ఉండకూడదు అనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. కుప్పంలోనూ కాంగ్రెస్‌పార్టీ గెలవాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుకునేవారు తప్ప.. ప్రతిపక్షం ఉండకూడదని ఏనాడూ అనుకోలేదు. సీఎం జగన్‌కు.. వైఎస్‌ఆర్‌కు చాలా తేడా ఉంది. వైఎస్‌ఆర్‌ మాట తప్పరు. దీనికి పూర్తి విరుద్ధంగా సీఎం ఉన్నారు.’’

source : eenadu.net

Tags: 2024 electionsAP CM YSJagan mohan reddyYSRCP MLA vasantha krishnaprasad

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

కాకాణిని కాపాడటమే లక్ష్యమా?

Discussion about this post

  • పాతకొత్తచెరువు
  • అరెస్ట్ చేయరా చెయ్
  • వాలంటీర్లుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు
  • ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ లోకి చేరిన 10 కుటుంబాలు
  • అక్రమ ఓట్లను తొలగిస్తే టీడీపీకి ఓటమి తప్పదు

  • వైకాపానా.. మజాకా
  • తెలుగుదేశం అభ్యర్థుల చివరి జాబితా
  • శివ పార్వతుల కల్యాణం కి ఒక లక్ష విరాళం
  • అయిదేళ్లలో అయిదు సార్లయినా రైతుల్ని కలిశారా.. జగన్‌?
  • మాకు చెప్పకుండా విద్యార్థులకు భోజనం పెట్టిస్తారా?

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In