• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, May 18, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home ఇతరములు

అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం: కలెక్టర్

Naresh Kumar by Naresh Kumar
January 27, 2024
in ఇతరములు
Reading Time: 1min read
0
1
SHARES
101
VIEWS
Share on FacebookShare on WhatsApp

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం, పేదలకు సంపూర్ణ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. శుక్రవారం అనంత పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలను ఘనంగా జరిపారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన తర్వాత.. ఎస్పీ అన్బురాజన్ , జేసీ కేతన్ గార్గ్ లతో కలిసి సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 14 రకాల సామాజిక పింఛన్లను అందిస్తున్నామని, ఆసరా కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు నాలుగు విడతల్లో రూ.948.37 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. రీసర్వే చేపట్టి..61,425 మంది రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చామన్నారు. జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నగర మేయర్ వసీం, ఉప మేయర్లు వాసంతి, విజయ్ భాస్కర్ రెడ్డి, నగర కమిషనర్ మేఘ స్వరూప్ , జడ్పీ సీఈఓ నిదియాదేవి, డీఆర్ ఓ గాయత్రీదేవి పాల్గొన్నారు.

విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్యం ప్రదర్శించారు. ఇందులో యాటకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘నింగి, వంగి.. నేల పొంగి’ అంటూ ఉర్రూతలూగించారు. గార్లదిన్నె, కూడేరు కేజీబీవీ విద్యార్థులు, విశ్వభారతి పాఠశాల విద్యార్థుల చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

ఇంకాచదవండి

జేసీ అస్మిత్ రెడ్డి గారు,జెసి ప్రభాకర్ రెడ్డి గారిని, జేసీ దివాకర్ రెడ్డి గారిని కలిసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు

April 5, 2024

సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్‌

March 26, 2024

source : eenadu.net

Tags: .Anantapur districtanantapurcollector gowthamirepublicday

ఇంకాచదవండి

ఇతరములు

జేసీ అస్మిత్ రెడ్డి గారు,జెసి ప్రభాకర్ రెడ్డి గారిని, జేసీ దివాకర్ రెడ్డి గారిని కలిసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు

April 5, 2024
ఇతరములు

సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్‌

March 26, 2024
ఇతరములు

పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారిని కలసిన పరిగి మండలం తెలుగుదేశం కార్యకర్తలు

March 24, 2024
ఇతరములు

వైసిపి విధానాలు నచ్చకే టీడీపీలోకి వచ్చా

March 23, 2024
ఇతరములు

ఒడిసి మండలంలో టిడిపికి.. బారీ షాక్

March 22, 2024
ఇతరములు

నిరాశ పరిచిన మోడీ ప్రసంగం

March 18, 2024
Next Post

హిందూపురం బిడ్డకు పద్మశ్రీ పురస్కారం

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In